Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద జరిగింది అగ్నిప్రమాదం కాదు, ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (20:48 IST)
తిరుపతి: తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద మూడ్రోజుల కిందట జరిగిన అగ్నిప్రమాదంలో 20 దుకాణాలు దగ్ధం కాగా.. ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. షాపు నం.84 యజమాని మల్లిరెడ్డి పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడంతోనే మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించాయని తెలిపారు.

ఈ ఘటనకు ముందు మల్లిరెడ్డి తన ఫోన్‌ను స్నేహితుడికి ఇచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. దర్యాప్తు చేయగా అందులో కుటుంబకలహాలు ఉన్నట్లు సెల్ఫీ వీడియోలో మల్లిరెడ్డి ప్రస్తావించినట్లు తేలింది.

అతను పెట్రోల్‌ క్యాన్‌ తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా స్థానిక సీసీ కెమెరాలో నమోదైయ్యాయి. దీంతో పోలీసులు మల్లిరెడ్డిది ఆత్మహత్యగా నిర్థారించారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments