Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను వైసిపిలోకి వెళ్ళను.. నాకు విలువలున్నాయి... మరి రోజా-జగన్‌ను కలిశారా?

కేంద్రమాజీ మంత్రి పురందరేశ్వరి పార్టీ మారుతారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఆమె ఎట్టకేలకు స్పందించారు. తన తండ్రి ఎన్టీఆర్‌తో పాటు తన భర్త దగ్గుబాటి వేంకటేశ్వరావులు రాజకీయంలో విలువలు నేర్పించారని వాటిని తు.చ తప్పకుండా పాటిస్తున్నానని పురందరే

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (14:49 IST)
కేంద్రమాజీ మంత్రి పురందరేశ్వరి పార్టీ మారుతారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఆమె ఎట్టకేలకు స్పందించారు. తన తండ్రి ఎన్టీఆర్‌తో పాటు తన భర్త దగ్గుబాటి వేంకటేశ్వరావులు రాజకీయంలో విలువలు నేర్పించారని వాటిని తు.చ తప్పకుండా పాటిస్తున్నానని పురందరేశ్వరి ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు.
 
సామాజిక మాధ్యమాల్లో తను రోజాను కలిశానని, త్వరలో వైకాపాలో చేరుతానంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. తను బిజెపిలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు పురందరేశ్వరి.
 
పురందరేశ్వరి ఫేస్‌బుక్‌లో పోస్ట్ సందేశంలో స్పష్టత కనిపించడం లేదు. ఆమె బెంగుళూరులో జగన్ మోహన్ రెడ్డిని కలవడం, ఆ తరువాత రోజా వెళ్ళి పురందరేశ్వరిని కలవడం.. ఇలాంటి వాటిపై పురందరేశ్వరి స్పష్టత ఇవ్వలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments