Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మైన్ శివన్

తిరుమ‌ల శ్రీవారిని ఇస్రో ఛైర్మెన్ శివ‌న్ బుధవారం ద‌ర్శించుకున్నారు. గురువారం (ఏప్రిల్ 12) ఉదయం 4.04 నిముషాలుకు పీఎస్‌ఎల్వీ సి-41 ప్రయోగం జరుగనుంది. దీంతో ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం అవ్వాల‌ని కోరుతూ ఇస్రో ఛ

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (10:12 IST)
తిరుమ‌ల శ్రీవారిని ఇస్రో ఛైర్మెన్ శివ‌న్ బుధవారం ద‌ర్శించుకున్నారు. గురువారం (ఏప్రిల్ 12) ఉదయం 4.04 నిముషాలుకు పీఎస్‌ఎల్వీ సి-41 ప్రయోగం జరుగనుంది. దీంతో ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం అవ్వాల‌ని కోరుతూ ఇస్రో ఛైర్మెన్ శివన్ శ్రీవారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ శాటిలైట్‌తో నావిగేషన్ ద్వారా విస్తృత‌మైన‌ సేవలు అందించవచ్చు. 
 
గత ప్రయోగంలో శాటిలైట్‌తో సంభంధాలు తెగిపోవడంతో పునరుద్దరించడానికి ప్రయత్నాలు చేస్తూన్నాం అని ఇస్రో ఛైర్మైన్ శివ‌న్ తెలిపారు. ఇదిలాఉంటే... తిరుమల కొండపై బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 
 
శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పట్టనుంది. మంగళవారం శ్రీవారిని 66,436మంది భక్తులు దర్శించుకున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments