Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదేనా రాజన్న రాజ్యం?: చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (05:38 IST)
వైద్య విద్యార్థిపై డీసీపీ చేయిచేసుకోవడాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఆందోళన చేపట్టినా వైసీపీ ప్రభుత్వం అసహనానికి గురవుతోందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

ఎన్ఎమ్‌సి బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్‌ను డీసీపీ కాలర్ పట్టుకుని చెంపపై కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇదేనా రాజన్న రాజ్యం.. ప్రజల గొంతునొక్కే ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు అన్నారు.

వైద్య విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ టీడీపీ ఎంపీ కేసినేని నాని కూడా ట్వీట్ చేశారు. ‘‘సీఎంగారూ.. మీ పాలనలో సమస్యలపై శాంతియుతంగా ధర్నా చేస్తే.. పోలీసులతో కొట్టిస్తారా?" అంటూ ప్రశ్నించారు. "రాష్ట్రంలో రౌడీరాజ్యం, ఫ్యాక్షన్‌ రాజ్యం.. పోలీసు రాజ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించవద్దు’’ అని కేశినేని నాని ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments