Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టులపై సీఎం జగన్ ఫిర్యాదు... ఇంకేంటి విషయాలంటూ ప్రధాని దాటవేత!

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (10:02 IST)
ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య ఏకంగా 40 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా కోర్టులపై ఫిర్యాదు అంశంతో పాటు.. రాష్ట్రానికి నిధుల ఇవ్వండంటూ సీఎం జగన్ మొరపెట్టుకున్నట్టు సమాచారం. 
 
హస్తిలో జరిగిన ఈ భేటీ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు... విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కోర్టు తనను పని చేసుకోనివ్వడంలేదంటూ సీఎం జగన్‌ న్యాయ వ్యవస్థపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరిన్ని సమస్యలు వివరిస్తుండగా... కొద్దిసేపు ప్రధాని నరేంద్ర మోడీ చిరునవ్వుతో ఆలకించారు. 
 
ఆ తర్వాత, సీఎం మాటలను అడ్డుకుని, 'ఇవన్నీ అమిత్‌ షాకు ఇప్పటికే చెప్పారు కదా! ఇంకేంటి విశేషాలు' అని అడిగినట్లు తెలిసింది. దీంతో, 17 అంశాలతో గతంలోనే సమర్పించిన ఒక వినతి పత్రాన్ని ప్రధానికి ఇచ్చారు. మంగళవారం ఉదయం 10.45 గంటలకు ప్రధాని మోడీ నివాసంలో ఆయనతో జగన్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి, ఇతర సమస్యలపై ఈ భేటీలో చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments