Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశానికి రెండో రాజధానిగా అమరావతి? ర‌క్ష‌ణ ప‌రంగా ముంద‌డుగు??

అమ‌రావ‌తి: భారతదేశానికి రెండో రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకునే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ లోని ఉత్తర భాగంలో ఉన్న కరాచీ బేస్ ప్రాంతం భారతదేశంలోని అమృతసర్‌కు సరిహద్దు భూభాగం ఉంది. యుద్ధం తప్పదు అన్న సమయంలో ఆయుధాలు ప్రయోగి

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (12:13 IST)
అమ‌రావ‌తి: భారతదేశానికి రెండో రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకునే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ లోని ఉత్తర భాగంలో ఉన్న కరాచీ బేస్ ప్రాంతం భారతదేశంలోని అమృతసర్‌కు సరిహద్దు భూభాగం ఉంది. యుద్ధం తప్పదు అన్న సమయంలో ఆయుధాలు ప్రయోగించాల్సి వస్తే కరాచీ బేస్‌ను పాకిస్తాన్ ఎంచుకుంటుంది. 
 
అమరావతికి శత్రు దేశాలకి లక్ష్యం చేధించలేనంత దూరం ఉండటం. దక్షిణ భారతంలో రక్షణ వ్యవస్థపరంగా అత్యంత అనువైన ప్రాంతంగా దాదాపుగా ఖరారైన అమరావతిలో డిఫెన్సుకు చెందిన హెడ్ క్వార్టర్స్ నిర్మించాలనే ఆలోచన కూడా ఉంది. అదే మార్గంలో ఎయిర్‌ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌ని కూడా ఇక్కడే నిర్మించాలని కేంద్ర హోంశాఖ ప్రతిపాదించింది.
 
ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్‌ని రెండో రాజధానిగా చెయ్యాలనే ప్రతిపాదన ఉంది. కానీ హైదరాబాద్ ఇప్పుడు మతవాదులు, తీవ్రవాదుల స్థావరంగా ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సున్నితంగా ప్రస్తావించింది. ఐతే అమరావతి ప్రాంతంలో ఉగ్రవాద ఛాయలు మచ్చుకైన లేకపోవడంతో కేంద్రం అమరావతిని రెండో రాజధానిగా చెయ్యాలనే ఆలోచనలో ఉంది.
 
అమరావతి దక్షిణాది రాష్ట్రాలలోనే ప్రధానమైనది. భావి అవసరాల దృష్ట్యా అమరావతి అత్యంత అనువైన ప్రాంతం అంతేగాక నదీపరివాహక ప్రాంతం కావటం ఇంకో విశేషంగా ప్రభుత్వం ప్రస్తావించింది. అనుకోకుండా వచ్చిన ఈ ప్రతిపాదన విషయంలో సిఎం చంద్రబాబు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని చంద్రబాబు కష్టపడుతున్నారు. ఇంక ఈ ప్రతిపాదన రావడంతో ఎలాగైనా దీన్ని సాకారం చెయ్యాలని బాబు ధృడసంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments