Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘నాకు నేనే చనిపోతున్నా... అమ్మానాన్న మీరు బాగుండాలి’... విద్యార్థిని సూసైడ్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నాకు నేనే చనిపోతున్నా.. అమ్మానాన్నా మీరు బాగుండాలి అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (17:29 IST)
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నాకు నేనే చనిపోతున్నా.. అమ్మానాన్నా మీరు బాగుండాలి అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హుజూరాబాద్, సైదాపూర్‌ మండలం రాములపల్లి గ్రామానికి చెందిన చందన పట్టణంలోని ఒక ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో పోతరాజు చందన (19) అనే యువతి ఇంటర్మీడియేట్‌ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఉదయం కాలేజీకి వెళ్లిన చందన... క్లాసులు జరుగుతుండగా మధ్యలోనే బయటకు వచ్చి బిల్డింగ్‌పైన గల స్టోరూంకు వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
దీన్ని కళాశాల యజమాన్యం హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ కోటేశ్వర్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. చందన మృతదేహం వద్ద ‘నాకు నేనే చనిపోతున్నా... అమ్మానాన్న మీరు బాగుండాలి’ అని రాసిన సూసైడ్‌ నోట్‌ పోలీసులకు లభించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments