తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జగిత్యాల బట్టివాడలో దారుణం జరిగింది. ప్రాణాలతో ఉన్న ఓ పసికందును పందులు నోట్లో కరచుకొని వీధుల్లోకి లాక్కొచ్చాయి. ఈ విషాద ఘటన సంచలనం సృష్టించింది.
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జగిత్యాల బట్టివాడలో దారుణం జరిగింది. ప్రాణాలతో ఉన్న ఓ పసికందును పందులు నోట్లో కరచుకొని వీధుల్లోకి లాక్కొచ్చాయి. ఈ విషాద ఘటన సంచలనం సృష్టించింది.
అయితే, శిశువు అప్పటికే మృతి చెందిన విషయాన్ని గమనించిన స్థానికులు ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక పోలీసులకు ఈ సమాచారాన్ని అందజేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.