Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్‌లో ఫెయిల్.. డ్యామ్ మీద నుంచి కిందకు దూకేశాడు..

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (12:25 IST)
చిన్న చిన్న కారణాలకే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో ఇటీవల ఇంటర్ పరీక్షలు విడుదలయ్యాయి. ఇంటర్‌లో ఫెయిల్ అయి కారణంగా అశోక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని పుచ్చకాయల పల్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పుచ్చకాయలపల్లి గ్రామానికి చెందిన వజ్రాల అశోక్ రెడ్డి ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 
 
మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి, సుంకేసుల గ్యాప్ వెలుగొండ ప్రాజెక్టు డ్యామ్ మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటన ప్రాంతానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments