Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పాత పద్ధతిలోనే ఇంటర్ ప్రవేశాలు

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (22:44 IST)
ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో సీట్ల కుదింపుపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 23 ను హైకోర్టు రద్దు చేసింది . మరోవైపు ఇంటర్మీడి యెట్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి పాత పద్ధతినే అనుసరించాలని ఆదేశించింది.

అయితే క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొత్త విధానాన్ని రూ పొందించే వెసులుబాటును ప్రభుత్వానికి కల్పించింది. కొత్త విధానాన్ని అనుసరించే ముందు మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆన్ లైన్ ద్వారా ప్రవేశాలు చేపట్టాలంటే నిర్దిష్ట విధి విధానాలను రూపొందించుకుని చేపట్టవచ్చని పేర్కొంది. ప్రెస్ నోట్ జారీ చేసి దాని ఆధారంగా ఆన్లైన్ ప్రవేశాలు చేపడతామంటే కుదరదని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments