Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఇంటిగ్రేటెడ్‌ బస్‌స్టేషన్‌!

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:48 IST)
తిరుపతిలో ఇంటిగ్రేటెడ్‌ (సకల హంగులతో కూడిన) బస్‌స్టేషన్‌ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. దీన్ని ప్రస్తుతం తిరుపతి సెంట్రల్‌ బస్టాండు ఉన్న ప్రాంతంలో (13ఎకరాల స్థలంలో)నే నిర్మించనున్నట్లు సమాచారం.

ఈ అంశంపై ఇదివరకే ఓ కమిటీ కూడా పర్యటించి నివేదికను సిద్ధం చేసింది. ఈ బస్‌స్టేషన్‌ నిర్మాణం చేపడితే ప్రత్యామ్నాయంగా తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తొలిసారిగా నగరానికి వచ్చిన ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ కూడా ఎక్కువ సమయం తాత్కాలిక బస్టాండ్ల కోసం అవసరమైన స్థల పరిశీలనపై దృష్టి పెట్టారు.

ఇందులో భాగంగా.. ఆదివారం తిరుచానూరురోడ్డులోని పద్మావతి కల్యాణమండపాల ఎదురుగా ఉన్న హథీరాంజీ మఠం భూముల్లో తాత్కాలిక బస్టాండు ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments