Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు ప్ర‌భుత్వాల్లోనూ గెస్ట్ లెక్ఛ‌ర్ల ఊడిగం: నాదెండ్ల మనోహర్

Webdunia
శనివారం, 31 జులై 2021 (22:17 IST)
అటు తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో... ఇటు వైసీపీ హ‌యాంలో గెస్ట్ లెక్చ‌రర్లు జీతాలు లేకుండానే, ఊడిగం చేస్తున్నార‌ని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నాదెండ్ల మనోహర్ ని ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు క‌లిసి, త‌మ గోడును వెళ్ళ‌బోసుకున్నారు.

గెస్ట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమ‌ని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ల అష్ట కష్టాలు ప‌డుతున్నార‌ని మ‌నోహ‌ర్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి ఇప్పుడు జీతాల విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం లేద‌ద‌ని ఆరోపించారు.

గత నాలుగేళ్లుగా గెస్ట్ లెక్చరర్లకు జీతాలు చెల్లించకుండా పని చేయించుకోవడం అన్యాయమ‌ని, 1100 మంది ఈ తరహాలో విధులు నిర్వహిస్తున్నార‌ని వివ‌రించారు. గత ప్రభుత్వ హయం నుంచి ప్రభుత్వం చేసిన తప్పిదాన్నే, ఈ ప్రభుత్వమూ కొనసాగిస్తోంద‌ని విమ‌ర్శించారు. వైసీపీ ప్రభుత్వం తక్షణమే బకాయిపడ్డ వేతాలు ఇవ్వాల‌ని, లేని పక్షంలో జనసేన పార్టీ కచ్చితంగా వీరికి అండగా ఉంటుంద‌న్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments