Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు ప్ర‌భుత్వాల్లోనూ గెస్ట్ లెక్ఛ‌ర్ల ఊడిగం: నాదెండ్ల మనోహర్

Webdunia
శనివారం, 31 జులై 2021 (22:17 IST)
అటు తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో... ఇటు వైసీపీ హ‌యాంలో గెస్ట్ లెక్చ‌రర్లు జీతాలు లేకుండానే, ఊడిగం చేస్తున్నార‌ని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నాదెండ్ల మనోహర్ ని ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు క‌లిసి, త‌మ గోడును వెళ్ళ‌బోసుకున్నారు.

గెస్ట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమ‌ని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ల అష్ట కష్టాలు ప‌డుతున్నార‌ని మ‌నోహ‌ర్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి ఇప్పుడు జీతాల విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం లేద‌ద‌ని ఆరోపించారు.

గత నాలుగేళ్లుగా గెస్ట్ లెక్చరర్లకు జీతాలు చెల్లించకుండా పని చేయించుకోవడం అన్యాయమ‌ని, 1100 మంది ఈ తరహాలో విధులు నిర్వహిస్తున్నార‌ని వివ‌రించారు. గత ప్రభుత్వ హయం నుంచి ప్రభుత్వం చేసిన తప్పిదాన్నే, ఈ ప్రభుత్వమూ కొనసాగిస్తోంద‌ని విమ‌ర్శించారు. వైసీపీ ప్రభుత్వం తక్షణమే బకాయిపడ్డ వేతాలు ఇవ్వాల‌ని, లేని పక్షంలో జనసేన పార్టీ కచ్చితంగా వీరికి అండగా ఉంటుంద‌న్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments