Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్​ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్​ మూర్తి అల్లుడు

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (08:15 IST)
బ్రిటన్​లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి అరుదైన అవకాశం దక్కింది. దేశంలో రెండో అతిపెద్ద పదవైన ఆర్థిక మంత్రిగా రుషి సనక్​ నియమితులయ్యారు.

బ్రిటన్​ హోంమంత్రి ప్రీతి పటేల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా సనక్ నిలిచారు. భారత సంతతికి చెందిన రాజకీయ నేత రుషి సనక్​ బ్రిటన్​ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు.

మంత్రివర్గ పునర్​వ్యవస్థీకరణలో భాగంగా బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​.. రుషికి చోటు కల్పించారు. బ్రిటన్​ హోంమంత్రి ప్రీతి పటేల్​ తర్వాత ఈ ఘనత సాధించిన వ్యక్తి రుషి సనక్​.

బ్రిటన్​ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పదవిని దక్కించుకున్న రుషి.. ఇన్ఫోసిస్​ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు కావటం విశేషం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments