Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేదీప్య‌మా‌నంగా ఇంద్ర‌కీలాద్రి... కోటి కార్తీక దీపాలు వెలిగించిన భ‌క్తులు

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (20:06 IST)
కార్తీక ‌పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఇంద్ర‌కీలాద్రిపై ఆదివారం నిర్వ‌హించిన కోటి దీపోత్స‌వం కార్య‌క్ర‌మంలో ఆల‌య భాగంగా ప‌రిస‌రాలు దేదీప్య‌మానంగా వెలుగొందాయి.‌ దుర్గ‌గుడి పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆల‌య ఈవో ఎం.వి.సురేష్‌బాబు దంపతులు పాల్గొని ఆదివారం సాయంత్రం ఇంద్ర‌కీలాద్రిపై అఖండ జ్యోతిని వెలిగించి కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మల్లేశ్వరస్వామి వారి ఆలయం వద్ద  జ్వాలా తోరణం వెలిగించారు. ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే కోటి దీపోత్స‌వం కార్య‌క్రమానికి అనుమ‌తిచ్చారు. భ‌క్తులు కార్తీక‌ జ్యోతులు వెలిగించి దుర్గామ‌ల్లేశ్వ‌రుల‌కు నీరాజ‌నాలు ప‌లికారు.

కార్య‌క్ర‌మంలో పాలకమండలి సభ్యులు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, ఆలయ ప్రధానార్చకులు లింగంభొట్ల దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పంచహారతుల సేవలో భాగంగా అమ్మవారికి గాన నీరాజనం, చిన్నారుల సాంస్క్రతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను అల‌రించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments