Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గింది.. ఇండియా టీవీ సర్వే

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2023 (15:05 IST)
ఏపీలో అధికార పార్టీ, విపక్షాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ సంస్థలు నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వైసీపీకి 46 శాతం ఓట్లు, టీడీపీకి 42 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. 
 
గత ఎన్నికల కంటే జగన్‌కు ప్రజల్లో ఆదరణ కొంత మేర తగ్గిందని సర్వే తెలిపింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది. 
 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌కు కేవలం 2 శాతం చొప్పున మాత్రమే ఓట్లు వస్తాయని వెల్లడించింది. సర్వే ప్రకారం వైసీపీ 7 పార్లమెంట్ స్థానాలను కోల్పోనుంది. ఇదే సమయంలో టీడీపీ మరో ఏడు స్థానాలను తన ఖాతాలో వేసుకోనుంది. 
 
దేశ వ్యాప్తంగా అప్పుడే పార్లమెంట్ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఏపీలో అయితే అధికార పార్టీ, విపక్షాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments