Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ... సుప్రీంకు వెళ్లాలనే ఆలోచనలో...

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (15:14 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టివేశారు. దీంతో ఇక ఏపీ హైకోర్టులో న్యాయం జరగదని భావించిన బాబు లాయర్లు సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని సిద్ధమయ్యారు. 
 
క్వాష్ పిటిషన్‌పై సుధీర్ఘ వాదనలు ఆలకించిన న్యాయమూర్తి శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తన తీర్పును కేవలం ఒకే ఒక వ్యాక్యంతో వెలువరించారు. ది పిటిషన్ ఈజ్ డిస్మిస్డ్ అంటూ తీర్పు చెప్పి బెంచ్ దిగి జడ్జి వెళ్లిపోయారు. ఈ తీర్పుతో స్కిల్ కేసులో సీఐడీ వినిపించిన వాదనలు హైకోర్టు సమర్థించినట్టయింది. తీర్పు కాపీ అందుబాటులోకి వస్తే జడ్జి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పును వెలువరించారనే విషయం అర్థమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments