Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ... సుప్రీంకు వెళ్లాలనే ఆలోచనలో...

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (15:14 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టివేశారు. దీంతో ఇక ఏపీ హైకోర్టులో న్యాయం జరగదని భావించిన బాబు లాయర్లు సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని సిద్ధమయ్యారు. 
 
క్వాష్ పిటిషన్‌పై సుధీర్ఘ వాదనలు ఆలకించిన న్యాయమూర్తి శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తన తీర్పును కేవలం ఒకే ఒక వ్యాక్యంతో వెలువరించారు. ది పిటిషన్ ఈజ్ డిస్మిస్డ్ అంటూ తీర్పు చెప్పి బెంచ్ దిగి జడ్జి వెళ్లిపోయారు. ఈ తీర్పుతో స్కిల్ కేసులో సీఐడీ వినిపించిన వాదనలు హైకోర్టు సమర్థించినట్టయింది. తీర్పు కాపీ అందుబాటులోకి వస్తే జడ్జి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పును వెలువరించారనే విషయం అర్థమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments