కృష్ణాజిల్లాలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (09:59 IST)
కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం చెక్పోస్ట్ పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి భారీగా మద్యం సీసాలను, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. డియస్సీ  కార్యాలయంలో స్పెషల్ ఏన్ ఫోర్స్ మెంట్ అధికారి వకూల్ జిందాల్ ఆధ్వర్యంలో మీడియా ముందు హాజరు పరిచారు. 
 
తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తెస్తుండగా పెద్దాపురం వద్ద  వాహనాల తనిఖీల్లో రెండు బైక్ లను తనిఖీలు చేయగా వారి వద్ద నుండి 645 మద్యం సీసాలను పట్టుకున్నామని వకూల్ జిందాల్ తెలిపారు.

ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని, వీరు ఇద్దరు ఇబ్రహీంపట్నం మం కేతనకోండ గ్రామానికి చెందిన వారుగా గుర్తించామని తెలిపారు. తెలంగాణ నుండి తక్కువ ధరకు మద్యం తీసుకుని వచ్చి ఆంధ్రలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. 
 
మద్యంను అక్రమ రవాణా చేసిన ఎంతటి వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందుతులను పట్టుకున్న పోలీసులను అభినందించి రివార్డులు అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments