Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లాలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (09:59 IST)
కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం చెక్పోస్ట్ పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి భారీగా మద్యం సీసాలను, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. డియస్సీ  కార్యాలయంలో స్పెషల్ ఏన్ ఫోర్స్ మెంట్ అధికారి వకూల్ జిందాల్ ఆధ్వర్యంలో మీడియా ముందు హాజరు పరిచారు. 
 
తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తెస్తుండగా పెద్దాపురం వద్ద  వాహనాల తనిఖీల్లో రెండు బైక్ లను తనిఖీలు చేయగా వారి వద్ద నుండి 645 మద్యం సీసాలను పట్టుకున్నామని వకూల్ జిందాల్ తెలిపారు.

ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని, వీరు ఇద్దరు ఇబ్రహీంపట్నం మం కేతనకోండ గ్రామానికి చెందిన వారుగా గుర్తించామని తెలిపారు. తెలంగాణ నుండి తక్కువ ధరకు మద్యం తీసుకుని వచ్చి ఆంధ్రలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. 
 
మద్యంను అక్రమ రవాణా చేసిన ఎంతటి వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందుతులను పట్టుకున్న పోలీసులను అభినందించి రివార్డులు అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments