Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసితో నా భర్త... పచ్చడి బండతో కొట్టి చంపేశా.. ఓ భార్య

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (11:45 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భర్త మరో మహిళతో సన్నిహితంగా వున్నాడంటూ.. ఆమెతో గంటల పాటు ఫోనులో చాటింగ్ చేస్తున్నాడని.. భార్య సహించుకోలేకపోయింది. అంతే.. భర్తను ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా చంపేసింది. ఈ ఘటన భీమవరంలోని మారుతీనగర్‌లో చోటుచేసుకుంది.
 
వివరాలకు వెళ్లే.. భర్త ఓ అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని పొరిగింటివారు చెప్తే.. ఆ మహిళ పెద్దగా పట్టించుకోలేదు. తన భర్తకు ఆమె స్నేహితురాలై వుంటుందని వదిలేసింది. ఒకరోజు భర్త అదే మహిళతో బయటకు వెళుతుండగా సుబ్బలక్ష్మీ వారి ఇద్దరిని కళ్లారా చూసింది. 
 
బంధువులు కూడా ఆ ఇద్దరిని చూచి వెంటనే అతని భార్యకు తెలియజేశారు. దాంతో సుబ్బలక్ష్మీ అసహనానికి లోనయ్యింది. ఏం చేయాలో తెలియక అనుమానంతో భర్తను పచ్చడి బండతో తలమీద కొట్టి హత్య చేసింది. అనంతరం ఆమె పోలిస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments