'గోవిందా' 'గోవిందా' అని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం..

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (16:31 IST)
'గోవిందా' 'గోవిందా' అని కోటి సార్లు రాస్తే కుటుంబ సమేతంగా వీఐపీ దర్శనానికి అనుమతిస్తామని తిరుపతి తిరుమల దేవస్థానం ప్రకటించింది. కోటి సార్లు గోవిందా గోవింద అని రాసి టీటీడీకి పంపాలని, అలా రాస్తే కుటుంబ సభ్యులను వీఐపీ దర్శనానికి అనుమతిస్తామని తిరుపతి దేవస్థానం సమావేశంలో నిర్ణయించారు. ఇంకా 10,01,116 సార్లు గోవింద అని రాస్తే ఒక్కరికే వీఐపీ దర్శనానికి అనుమతిస్తామని తిరుపతి దేవస్థానం తెలిపింది.
 
యువతలో సనాతన ధర్మం పట్ల, విలువ పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. ఇందుకోసం భగవద్గీత సారాంశాన్ని 20 పేజీల పుస్తకం రూపంలో యువతకు అందజేస్తామన్నారు. 
 
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి ఖండించారు. సనాతన ధర్మం అంటే మతం కాదని, ఒక జీవన విధానమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ 36వ సినిమా- స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్‌గా లుక్ అదుర్స్

అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి- 4K డాల్బీ అట్మాస్‌తో శివ రీ రిలీజ్.. నాగార్జున ప్రకటన

Dude: ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా ఫిల్మ్ డ్యూడ్ నుంచి బాగుండు పో రిలీజ్

Itlu Mee Edava : ఇట్లు మీ ఎదవ టైటిల్ గ్లింప్స్ విడుదల.. వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయాలు.. రెండు వారాల పాటు విశ్రాంతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments