Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గోవిందా' 'గోవిందా' అని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం..

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (16:31 IST)
'గోవిందా' 'గోవిందా' అని కోటి సార్లు రాస్తే కుటుంబ సమేతంగా వీఐపీ దర్శనానికి అనుమతిస్తామని తిరుపతి తిరుమల దేవస్థానం ప్రకటించింది. కోటి సార్లు గోవిందా గోవింద అని రాసి టీటీడీకి పంపాలని, అలా రాస్తే కుటుంబ సభ్యులను వీఐపీ దర్శనానికి అనుమతిస్తామని తిరుపతి దేవస్థానం సమావేశంలో నిర్ణయించారు. ఇంకా 10,01,116 సార్లు గోవింద అని రాస్తే ఒక్కరికే వీఐపీ దర్శనానికి అనుమతిస్తామని తిరుపతి దేవస్థానం తెలిపింది.
 
యువతలో సనాతన ధర్మం పట్ల, విలువ పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. ఇందుకోసం భగవద్గీత సారాంశాన్ని 20 పేజీల పుస్తకం రూపంలో యువతకు అందజేస్తామన్నారు. 
 
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి ఖండించారు. సనాతన ధర్మం అంటే మతం కాదని, ఒక జీవన విధానమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి - కొత్త సినిమా అప్ డేట్

నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు : నాని

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments