Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ వెళ్లిపోయినా నేను పోను... చింతామోహన్ సంచలనం

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (20:10 IST)
కాంగ్రెస్ పార్టీకే ఎంతో పేరుంది. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా చాలామంది వెళ్ళిపోవడానికి సిద్థంగా ఉన్నారు. అయినా ఏం ఫర్వాలేదు. ఎవరు ఉన్నా లేకున్నా మా పార్టీలో నేనుంటా. ఆఖరికి సోనియాగాంధీ వెళ్ళిపోయినా ఫర్వాలేదు అంటూ మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎపిలో వరుసగా పార్టీలు మారే వారి సంఖ్య పెరుగుతోంది. అందులోను కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు కొంతమంది పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. దీంతో చింతామోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాయకులను చూసి పార్టీని పెట్టలేదని, ఉన్నవాళ్ళు ఉంటారు. వెళ్ళే వారిని ఆపేది లేదన్నారు చింతామోహన్. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్ వైభవం వస్తుందని, మరో రెండునెలల్లో కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు చింతామోహన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్షవర్ధన్ షాహాజీ షిండే- కొత్తదారులు చూపుతున్న యువ పారిశ్రామికవేత్త

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments