Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎప్పుడైనా చంద్రబాబు గారిని కలిసే అవకాశం వస్తే క్షమాపణ అడుగుతా: వాసిరెడ్డి పద్మ (Video)

ఐవీఆర్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (14:47 IST)
చంద్రబాబు గారిని ఎపుడైనా కలిసే అవకాశం తనకు వస్తే తనను క్షమించమని ఆయనను కోరుతానంటూ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె మాట్లాడుతూ... '' మహిళా కమిషన్ చైర్మన్ పదవిలో వుండి చంద్రబాబును తిట్టమంటే తిట్టను అని చెప్పాను. ఆ పదవి నుంచి తప్పిస్తే రాజకీయ విమర్శలు చేస్తాను అని చెప్పాను. చంద్రబాబును తిట్టడంలేదని అందరూ నన్ను చూసారు. దాంతో వైసిపిలో నాకు ఒకింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
 
చంద్రబాబు గారిని బాధపెట్టిన ఇష్యూలో నేను కూడా ఓ కారణమయ్యాను. ఆయన జీవితంలో బాధ పెట్టిన సంఘటనలు వుంటే చాలా పెద్దదని నేను భావిస్తున్నాను. ఆయన వసురీత్యా, రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడిగా ఆయనను అలా ఇబ్బంది పెట్టి వుండాల్సింది కాదు. అలాంటి చర్యలో నేను కూడా కారణమైనందుకు బాధపడుతున్నా.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments