Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి నిరూపిస్తే విషం తాగుతా: పేర్ని నాని

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (08:33 IST)
మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.12 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందన్న తెదేపా నేత కొల్లు రవీంద్ర విమర్శలపై మంత్రి పేర్ని వెంకట్రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అవినీతిని నిరూపిస్తే తాను, తన అనుచరులు విషం తాగేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ఐదేళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతిలో మునిగి తేలిన మాజీ మంత్రి కొల్లురవీంద్రకు తనను విమర్శించే నైతికత లేదని సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు.

ఇటీవల మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.12 కోట్ల విలువైన అభివృద్ధి పనుల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తోన్న రవీంద్ర వాటిని రుజువు చేయాలంటూ సవాల్‌ విసిరారు.

రాజకీయంగా తానుగానీ, తన అనుచరులు గానీ అవినీతికి పాల్పడ్డట్లు నిరూపిస్తే తాము విషం తాగి చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

తర్వాతి కథనం
Show comments