Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా... కిషన్ రెడ్డీ... ప్లీజ్ ప్లీజ్ అని ఏపీ సీఎం జగన్ అంటే...?

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (18:39 IST)
కమలదళం తెలంగాణంలో మెల్లమెల్లగా పాగా వేస్తోంది. అనూహ్యంగా 4 ఎంపీ సీట్లు గెలిచి గులాబీ బాస్ కేసీఆర్‌కి షాకిచ్చింది. ముఖ్యంగా కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితపై అనూహ్యంగా విజయం సాధించి ప్రకంపనలు సృష్టించింది. మరోవైపు తెలంగాణ నుంచి గెలిచిన కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయమంత్రిగా కీలక పదవిని కట్టబెట్టడం ద్వారా తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించినట్లు అర్థమవుతోంది. 
 
ఇదిలావుంటే కొత్తగా కేంద్ర మంత్రిగా ఎంపికైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ... హోంమంత్రి అమిత్ షాతో కలిసి పనిచేసే భాగ్యం తనకు లభించినందుకు చాలా చాలా సంతోషంగా వున్నదని వెల్లడించారు.

ఏపీకి కేంద్రంలో ప్రాతినిధ్యం లేదు కనుక ఆ రాష్ట్రాన్ని చూసుకునే బాధ్యతను కూడా తనకే అప్పగించారని... ఈ మేరకు హైకమాండ్ తనకు స్పష్టమైన మార్గనిర్దేశం చేసిందని పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి... అన్నా కిషన్ రెడ్డి ప్లీజ్ అని ప్రత్యేక హోదా కోసం అడిగితే సరిపోతుందేమో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments