Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో వైజాగ్ నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తా: జేడీ లక్ష్మీనారాయణ

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (10:09 IST)
ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీతో కలిసి పనిచేసిన జనసేన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చేరువయ్యే ఆలోచనలో వుంది. ఇటీవ‌లే చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ కావడంతో ఇదే ఊహాగానాలు వ‌స్తున్నాయి. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుంది. మ‌రోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ కూడా పోటీ చేయ‌బోతుంది. తెలంగాణ వ్యాప్తంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాత్ర‌లు కూడా చేయ‌బోతున్నారు. 
 
గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌పున పోటీ చేసిన మాజీ సీబీఐ ఆఫీస‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 
 
విశాఖ నుంచే ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తాన‌ని ప్రకటించారు. ఏ పార్టీ నుంచి తాను నిల‌బ‌డ‌బోన‌ని, త‌న సొంత చ‌రిస్మాతోనే పోటీ చేస్తాన‌ని తేల్చి చెప్పేశారు. వైజాగ్ నుంచి తప్పకుండా తాను గెలుపును నమోదు చేసుకుంటానని వెల్లడించారు. ఎన్నికల కోసం ఇంకా రెండేళ్ల సమయం వుందని.. కానీ ఏపీలో ఇప్పుడే ఎన్నికల సందడి మొదలైందని చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments