Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో వైజాగ్ నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తా: జేడీ లక్ష్మీనారాయణ

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (10:09 IST)
ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీతో కలిసి పనిచేసిన జనసేన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చేరువయ్యే ఆలోచనలో వుంది. ఇటీవ‌లే చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ కావడంతో ఇదే ఊహాగానాలు వ‌స్తున్నాయి. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుంది. మ‌రోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ కూడా పోటీ చేయ‌బోతుంది. తెలంగాణ వ్యాప్తంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాత్ర‌లు కూడా చేయ‌బోతున్నారు. 
 
గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌పున పోటీ చేసిన మాజీ సీబీఐ ఆఫీస‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 
 
విశాఖ నుంచే ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తాన‌ని ప్రకటించారు. ఏ పార్టీ నుంచి తాను నిల‌బ‌డ‌బోన‌ని, త‌న సొంత చ‌రిస్మాతోనే పోటీ చేస్తాన‌ని తేల్చి చెప్పేశారు. వైజాగ్ నుంచి తప్పకుండా తాను గెలుపును నమోదు చేసుకుంటానని వెల్లడించారు. ఎన్నికల కోసం ఇంకా రెండేళ్ల సమయం వుందని.. కానీ ఏపీలో ఇప్పుడే ఎన్నికల సందడి మొదలైందని చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Idli Kottu Review: ధనుష్ ఇడ్లీ కొట్టుతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా... ఇడ్లీ కొట్టు రివ్యూ

Nayana tara: మన శంకర వర ప్రసాద్ గారు జీవితంలో శశిరేఖ ఎవరు...

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments