Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక నేను పూర్తిగా పొలిటికల్ సన్యాసినయ్యా... జె.సి.దివాకర్ రెడ్డి వ్యాఖ్య

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (21:20 IST)
అనంతపురం మాజీ ఎంపి జె.సి. దివాకర్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీ నేతలనే తిట్టారు జె.సి. అలాంటి జేసీ తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధిస్తుందని చెబుతూ వచ్చారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ దెబ్బకి సైకిల్ అడ్రెస్ గల్లంతయ్యింది. దీనితో సైలెంట్ అయిపోయారు జె.సి. అంతేకాదు ఇప్పటివరకు ఎక్కడా ఏమీ మాట్లాడని జె.సి. మొదటిసారి అనంతపురంలో మాట్లాడారు.
 
జగన్ మోహన్ రెడ్డి మా వాడేనని, తన తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనకు చాలా సన్నిహితుడని చెప్పుకొచ్చారు. తాను బిజెపిలోకి వెళతానని జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని. అసలు నేను రాజకీయాల్లో ఉండడం లేదని, పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. తాను ఎవరు చెప్పినా రాజకీయాల్లో ఉండే ప్రసక్తే లేదని..ఖచ్చితంగా రాజకీయ సన్యాసం చేసి తీరుతానంటున్నారు జె.సి.దివాకర్ రెడ్డి. తన వారసులు ఇక నుంచి రాజకీయాల్లో ఉంటారే తప్ప నేను ఉండనన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments