Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక నేను పూర్తిగా పొలిటికల్ సన్యాసినయ్యా... జె.సి.దివాకర్ రెడ్డి వ్యాఖ్య

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (21:20 IST)
అనంతపురం మాజీ ఎంపి జె.సి. దివాకర్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీ నేతలనే తిట్టారు జె.సి. అలాంటి జేసీ తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధిస్తుందని చెబుతూ వచ్చారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ దెబ్బకి సైకిల్ అడ్రెస్ గల్లంతయ్యింది. దీనితో సైలెంట్ అయిపోయారు జె.సి. అంతేకాదు ఇప్పటివరకు ఎక్కడా ఏమీ మాట్లాడని జె.సి. మొదటిసారి అనంతపురంలో మాట్లాడారు.
 
జగన్ మోహన్ రెడ్డి మా వాడేనని, తన తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనకు చాలా సన్నిహితుడని చెప్పుకొచ్చారు. తాను బిజెపిలోకి వెళతానని జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని. అసలు నేను రాజకీయాల్లో ఉండడం లేదని, పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. తాను ఎవరు చెప్పినా రాజకీయాల్లో ఉండే ప్రసక్తే లేదని..ఖచ్చితంగా రాజకీయ సన్యాసం చేసి తీరుతానంటున్నారు జె.సి.దివాకర్ రెడ్డి. తన వారసులు ఇక నుంచి రాజకీయాల్లో ఉంటారే తప్ప నేను ఉండనన్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments