Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ గారికి నమస్కరిస్తున్నా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్

Webdunia
శనివారం, 28 మే 2022 (13:39 IST)
తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తుల్లో ఎన్టీఆర్ గారు ఒకరనీ, అలాంటి అభ్యుదయవాది, ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తున్నానంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయనకు తెలుగు భాషపై వున్న మక్కువ, పట్టు ఎంతగానో నన్ను ఆకట్టుకునేది, ఆయనకు మనస్పూర్తిగా నమస్కరిస్తున్నానంటూ పవన్ కల్యాణ్ అన్నారు.

 
వంద నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ
వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించాలన్న విషయంపై రిజర్వు బ్యాంకుతో సంప్రదింపులు చేస్తున్నట్లు ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్రమంత్రి, భాజపా నాయకురాలు పురంధేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
 
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఈరోజు నుంచి వచ్చే ఏడాది మే 28 వరకూ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేసామనీ, అందులో కె. రాఘవేంద్రరావు, బాలయ్య తదితరులు సభ్యులుగా వున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments