Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నీ ఆలోచించిన తర్వాతే నా నాన్న పెడుతున్నాం : సీఎం జగన్

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (14:25 IST)
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి పాత పేరును తొలగించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరును ఏపీ ప్రభుత్వం పెట్టింది. ఈ మేరకు బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును మంత్రి విడదల రజనీ ప్రవేశపెట్టగా దాన్ని విపక్ష పార్టీల మద్దతు లేకుండానే అధికార పార్టీ సభ్యులు బలంతో ఆమోదం తెలిపంది. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ టీడీపీ చంద్రబాబు నాయుడుపై మరోమారు తన అక్కసును వెళ్ళగక్కారు. అన్నీ ఆలోచించిన తర్వాతే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే, బిల్లు ఆమోదం పొందే సమయంలో టీడీపీ సభ్యులు కూడా ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. టీడీపీ సభ్యులతో చంద్రబాబు కావాలనే రాద్దాంతం చేయిస్తున్నారని ఆరోపించారు.
 
పైగా, ఎన్టీఆర్‌కు చంద్రబాబు కంటే తానే ఎక్కువ గౌరవం ఇస్తానని చెప్పారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుంటే ఎన్టీఆర్ మరికొంత కాలం జీవించివుండేవారని సీఎం జగన్ అన్నారు. ఎన్టీఆర్‌పై తమకు కూడా మమకారం, ప్రేమ ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments