Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నీ ఆలోచించిన తర్వాతే నా నాన్న పెడుతున్నాం : సీఎం జగన్

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (14:25 IST)
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి పాత పేరును తొలగించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరును ఏపీ ప్రభుత్వం పెట్టింది. ఈ మేరకు బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును మంత్రి విడదల రజనీ ప్రవేశపెట్టగా దాన్ని విపక్ష పార్టీల మద్దతు లేకుండానే అధికార పార్టీ సభ్యులు బలంతో ఆమోదం తెలిపంది. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ టీడీపీ చంద్రబాబు నాయుడుపై మరోమారు తన అక్కసును వెళ్ళగక్కారు. అన్నీ ఆలోచించిన తర్వాతే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే, బిల్లు ఆమోదం పొందే సమయంలో టీడీపీ సభ్యులు కూడా ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. టీడీపీ సభ్యులతో చంద్రబాబు కావాలనే రాద్దాంతం చేయిస్తున్నారని ఆరోపించారు.
 
పైగా, ఎన్టీఆర్‌కు చంద్రబాబు కంటే తానే ఎక్కువ గౌరవం ఇస్తానని చెప్పారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుంటే ఎన్టీఆర్ మరికొంత కాలం జీవించివుండేవారని సీఎం జగన్ అన్నారు. ఎన్టీఆర్‌పై తమకు కూడా మమకారం, ప్రేమ ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments