Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సీఫుడ్ ఫెస్టివల్ పెడదామంటే వద్దన్నాను.. అప్పలరాజు

Webdunia
శనివారం, 29 జులై 2023 (10:48 IST)
ఏపీలోని కాకినాడ, రాజమహేంద్రవరంలో ఇప్పటికే మత్స్య ఆహార ఉత్సవాలను ఏర్పాటు చేశారు. అయితే తిరుమలలో సీఫుడ్ ఫెస్టివల్ పెడదామంటే తాను వద్దన్నానని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. 
 
విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో మూడు రోజుల పాటు జరిగే సీఫుడ్ ఫెస్టివల్‌ను శుక్రవారం మంత్రి ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో నెల్లూరు, విశాఖ, కర్నూలు సహా అన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. 
 
కానీ తిరుమలలో కూడా సీపుడ్ ఫెస్టివల్ పెడదామని అనిల్ అన్నారు. తిరుమల వెళ్లి మాంసాహారం గురించి ప్రచారం చేస్తే బాగోదని.. వద్దన్నట్లు మంత్రి చెప్పారు. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీవారి ఆలయం వున్న ప్రాంతంలో చేపలు, రొయ్యలు అంటే బాగుంటుందా అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments