Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామీ తిరుమలేశా, ఏపికి అమరావతి రాజధానిగా వుండేట్లు చేయి: రఘురామక్రిష్ణమ రాజు

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (15:52 IST)
రఘురామక్రిష్ణుమ రాజు గురించి అస్సలు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే వైసిపి పార్టీ జెండాతో గెలిచి ఆ పార్టీలో కాకరేపుతున్న వ్యక్తి రఘురామక్రిష్ణుమరాజు. వైసిపి ఎంపిగా కొనసాగుతున్న రఘురామక్రిష్ణమరాజు ఆ పార్టీ నేతలు విమర్సిస్తున్నారు. ఎప్పుడూ ఢిల్లీ వేదికగా ప్రెస్‌మీట్లు పెట్టే రఘురామక్రిష్ణుమరాజు తిరుమలలో ప్రత్యక్షమయ్యారు.
 
తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున ఆయన దర్సించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయం వెలుపల మీడియాతో రఘురామక్రిష్ణుమరాజు మాట్లాడారు. శ్రీనివాసుడంటే తనకు అమితమైన భక్తి అన్నారు రఘురామక్రిష్ణుమరాజు. 
 
గతంలో మూడు నెలలకు ఒకసారి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్సించుకుంటూ ఉండేవాడినని. అయితే కరోనా కారణంగా తిరుమలకు రాలేకపోయినట్లు చెప్పారు. కానీ స్వామివారిని ఈరోజు తనివితీరా దర్సించుకున్నట్లు చెప్పారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు.
 
ఎంతోమంది రైతుల త్యాగాలు అమరావతి అని చెప్పిన ఎంపి.. కోర్టులో అమరావతి రైతులకే సానుకూలంగా తీర్పు రావాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments