Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబును బోనులోకి ఎక్కించేంతవరకు ప్రధానిని కలుస్తుంటా : విజయసాయి రెడ్డి

Vijay Sai Reddy, YSRCP MP, PMO, Chandrababu విజయసాయి రెడ్డి, వైకాపా ఎంపీ, పీఎంవో, చంద్రబాబు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోర్టు బోనులో నిలబెట్టేంతవరకు తాను

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (19:48 IST)
భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోర్టు బోనులో నిలబెట్టేంతవరకు తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తూనే ఉంటానని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. 
 
తాను పదేపదే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి చక్కర్లు కొడుతున్నానంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. చంద్రబాబును బోనులోకి ఎక్కించేంతవరకు ప్రధానమంత్రిని, మంత్రులను కలుస్తూనే ఉంటానని చెప్పారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు తెదేపాకు ఏమాత్రం లేదన్నారు. 
 
కేంద్రం నాలుగేళ్లలో ఇచ్చిన రూ.1.25 లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబుపై చర్యలు తీసుకునేంత వరకు చేయాల్సిందంతా చేస్తామని ఉద్ఘాటించారు. ప్రధాని మోడీని తన ఇష్టం వచ్చినన్నిసార్లు కలుస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు కోరిక మేరకే పోలవరం ప్రాజెక్టు బాధ్యతను రాష్ట్రానికి అప్పగించినట్లు.. రాజ్యసభలో తాను వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments