బాబును బోనులోకి ఎక్కించేంతవరకు ప్రధానిని కలుస్తుంటా : విజయసాయి రెడ్డి

Vijay Sai Reddy, YSRCP MP, PMO, Chandrababu విజయసాయి రెడ్డి, వైకాపా ఎంపీ, పీఎంవో, చంద్రబాబు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోర్టు బోనులో నిలబెట్టేంతవరకు తాను

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (19:48 IST)
భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోర్టు బోనులో నిలబెట్టేంతవరకు తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తూనే ఉంటానని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. 
 
తాను పదేపదే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి చక్కర్లు కొడుతున్నానంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. చంద్రబాబును బోనులోకి ఎక్కించేంతవరకు ప్రధానమంత్రిని, మంత్రులను కలుస్తూనే ఉంటానని చెప్పారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు తెదేపాకు ఏమాత్రం లేదన్నారు. 
 
కేంద్రం నాలుగేళ్లలో ఇచ్చిన రూ.1.25 లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబుపై చర్యలు తీసుకునేంత వరకు చేయాల్సిందంతా చేస్తామని ఉద్ఘాటించారు. ప్రధాని మోడీని తన ఇష్టం వచ్చినన్నిసార్లు కలుస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు కోరిక మేరకే పోలవరం ప్రాజెక్టు బాధ్యతను రాష్ట్రానికి అప్పగించినట్లు.. రాజ్యసభలో తాను వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments