Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చానెల్ పెడుతున్నా.. జగన్ చెప్పినా వినే ప్రసక్తే లేదు : విజయసాయి రెడ్డి

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (14:52 IST)
వైకాపా సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఓ టీవీ చానెల్ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పినా తాను వినబోనని, టీవీ చానెల్ పెట్టి తీరుతానని ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో తాను టీవీ చానెల్ పెడతానని చెబితే తమ పార్టీ అధినేత జగన్ వద్దని వారించారన్నారు. కానీ ఈ దఫా మాత్రం పెట్టి తీరుతానని చెప్పారు. ఈ విషయంలో జగన్ చెప్పినా వినే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
 
జగన్ చెప్పినా.. మరెవరు చెప్పినా వినని, చానెల్ పెట్టి తీరుతానని తెలిపారు. తన చానల్ కుల, మతాలకు అతీతంగదా నిజాయితీగా పని చేస్తుందని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంలో తన చానల్ పని చేస్తుందని తెలిపారు. తన చానల్ తటస్థంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషిస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments