Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి వెళ్లి యువతిని వాటేసుకున్న పోకిరి... స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన మహిళలు

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (13:37 IST)
ఓ పోకిరీకి పలువురు మహిళలు దేహశుద్ధి చేశారు. ఓ యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన పోకిరీ.. నేరుగా ఇంట్లోకి వెళ్లి ఆమెను హగ్ చేసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి బిగ్గరగా అరవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి ఆ పోకిరిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. 
 
ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మూసాపేట పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ జింకలవాడకు చెందిన అంజి (19) అనే యువకుడు జులాయి‌గా తిరుగుతుంటున్నాడు. ఈ జులాయి శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో స్థానికంగా ఉండే ఓ యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉండాటాన్ని గమనించాడు. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లో చొరబడి ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
దీంతో ఆమె కేకలు వేయడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు మహిళలు యువకుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments