Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి బాలుడు మృతి

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (13:57 IST)
స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇంజపూర్‌లో చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయస్సున్న బాలుడిని గురువారం ఉదయం కమ్మగూడా లోటస్ లాప్ స్కూల్ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా నేరుగా వెళ్లిపోయాడు.
 
బాలుడికి తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం బాలుడి తల్లిదండ్రులు, బంధువులు మృతం దేహాన్ని స్కూలు ముందు ఉంచి ఆందోళనకు దిగారు. అయితే ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా స్కూలు యాజమాన్యం స్కూలు గేటుకు తాళం వేసి, షట్టర్ మూసివేసి స్కూలును నడుపుతున్నారు. ఈ ఘటన గురించి, వారు చేస్తున్న ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments