Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల దుకాణం.. షెడ్‌లో అత్యాచారం.. ఆపై హత్యకు గురైన మహిళ?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (11:21 IST)
మహిళలపై దేశంలో అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలో దారుణం చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. అపోలో ఆస్పత్రి పక్కనున్న పాల దుకాణం షెడ్‌లో కొందరు దుండగులు ఓ గుర్తుతెలియని మహిళను కిరాతకంగా హత్య చేశారు. ఈ షెడ్‌లో నిర్జీవంగా పడివున్న మహిళను గుర్తించిన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలిపై అత్యాచారం జరిగిందని తెలిపారు. అంతేగాకుండా ఆమెను అత్యాచారానికి అనంతరం హత్య చేసివుంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments