Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల దుకాణం.. షెడ్‌లో అత్యాచారం.. ఆపై హత్యకు గురైన మహిళ?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (11:21 IST)
మహిళలపై దేశంలో అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలో దారుణం చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. అపోలో ఆస్పత్రి పక్కనున్న పాల దుకాణం షెడ్‌లో కొందరు దుండగులు ఓ గుర్తుతెలియని మహిళను కిరాతకంగా హత్య చేశారు. ఈ షెడ్‌లో నిర్జీవంగా పడివున్న మహిళను గుర్తించిన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలిపై అత్యాచారం జరిగిందని తెలిపారు. అంతేగాకుండా ఆమెను అత్యాచారానికి అనంతరం హత్య చేసివుంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments