Webdunia - Bharat's app for daily news and videos

Install App

లలితా జ్యూవెలరీలో బంగారు బ్రాస్‌లెట్ చోరీ

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (10:47 IST)
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ఉన్న లలితా జ్యువెలర్స్‌ దుకాణంలో సిబ్బంది దృష్టి మళ్లించిన దొంగలు 92 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. సంస్థ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4 గంటలకు గుంపుగా వచ్చిన కొందరు కొనుగోలుదారులు అక్కడ విధుల్లో ఉన్న వ్యక్తి దృష్టి మళ్లించేలా చేసి రూ.3.5 లక్షల విలువ చేసే రెండు బంగారు గొలుసులు, ఒక బ్రాస్‌లెట్‌ చోరీ చేసినట్టు గుర్తించారు.
 
 
సంస్థలో ఇటీవలే నిర్వహించిన ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది. సీసీ కెమెరాలను పరిశీలించగా గుంపుగా వచ్చిన వారిలో ఎవరో కాజేసినట్లుగా గుర్తించారు. పంజాగుట్ట పోలీసులకు మేనేజర్‌ కె.హరిసుందర్‌ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన క్రైమ్ టీమ్ దుకాణానికి వెళ్లి పరిశీలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments