Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడ్డీ చెల్లించలేదని వాచ్‌మెన్ భార్యను ఎత్తుకెళ్లిపోయారు.. పోలీసులు రంగంలోకి దిగి?

కాల్ మనీ ఉదంతం తరహాలోనే హైదరాబాదులో ఘోరం జరిగింది. అప్పు చెల్లించలేదని వడ్డీ వ్యాపారి తన అనుచరులతో ఓ మహిళను కిడ్నాప్ చేయించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని డీడీ కాలనీలో చోటుచేసుకుంది. అయితే పోలీసులు రంగం

Webdunia
బుధవారం, 17 మే 2017 (13:44 IST)
కాల్ మనీ ఉదంతం తరహాలోనే హైదరాబాదులో ఘోరం జరిగింది. అప్పు చెల్లించలేదని వడ్డీ వ్యాపారి తన అనుచరులతో ఓ మహిళను కిడ్నాప్ చేయించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని డీడీ కాలనీలో చోటుచేసుకుంది. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో కథ సుఖాంతం అయింది.
 
వివరాల్లోకి వెళితే.. డీడీ కాలనీలో ఆర్కిడ్ అపార్ట్మెంట్ వాచ్మన్ శ్రీనివాస్కు వడ్డీ వ్యాపారి రూ. 3 లక్షలు అప్పుగా ఇచ్చాడు. వందకు పది రూపాయల చొప్పున వడ్డీ చెల్లించాలన్నాడు. వాచ్మన్ కొంతవరకు అప్పు తిరిగి చెల్లించినా మొత్తం అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి చేశాడు. ఆపై సకాలంలో అప్పు చెల్లించలేదని పేర్కొంటూ వాచ్‌మెన్‌ ఇంటిపై గూండాలతో దాడి చేయించాడు. అంతటితో ఆగకుండా.. అతని భార్య నాగమణి కిడ్నాప్ చేశాడు.
 
అప్పు చెల్లిస్తేనే వాచ్‌మెన్ భార్యను వదిలిపెడతామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో జరిగిన విషయంపై వాచ్మన్ శ్రీనివాస్ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగలోకి చర్యలు చేపట్టిన పోలీసులు వడ్డీ వ్యాపారి స్థావరంపై దాడి చేసి నాగమణికి విడిపించారు. వడ్డీ వ్యాపారులను, గుండాలను అరెస్ట్ చేశారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments