Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందు అలవాటు చేసి.. అత్యాచారయత్నం.. బ్లేడుతో దాడి..

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (19:06 IST)
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయికి మత్తుమందులు అలవాటు చేసి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అమ్మాయికి కొందరు యువకులు మత్తు మందు అలవాటు చేశారు. ఆ విషయం తెలుసుకున్న మరో బ్యాచ్ ఆమెను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాలనుకున్నారు. 
 
అయితే ఈ వ్యవహారంపై ఇరు బ్యాచ్‌లకు మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇటీవల గంజాయి మత్తులో ఉన్న ఆమెను యువకులు వదిలి వెళ్లడంతో, ఆమెపై కన్నేసిన మరో బ్యాచ్ వచ్చి, వివస్త్రను చేసి అత్యాచారయత్నం చేసింది. 
 
ఈ క్రమంలో అమ్మాయిపై బ్లేడుతో దాడి కూడా జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి ఈ దురాగతానికి పాల్పడిన యువకులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments