Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందు అలవాటు చేసి.. అత్యాచారయత్నం.. బ్లేడుతో దాడి..

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (19:06 IST)
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయికి మత్తుమందులు అలవాటు చేసి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అమ్మాయికి కొందరు యువకులు మత్తు మందు అలవాటు చేశారు. ఆ విషయం తెలుసుకున్న మరో బ్యాచ్ ఆమెను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాలనుకున్నారు. 
 
అయితే ఈ వ్యవహారంపై ఇరు బ్యాచ్‌లకు మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇటీవల గంజాయి మత్తులో ఉన్న ఆమెను యువకులు వదిలి వెళ్లడంతో, ఆమెపై కన్నేసిన మరో బ్యాచ్ వచ్చి, వివస్త్రను చేసి అత్యాచారయత్నం చేసింది. 
 
ఈ క్రమంలో అమ్మాయిపై బ్లేడుతో దాడి కూడా జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి ఈ దురాగతానికి పాల్పడిన యువకులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments