Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య టిఫిన్ వండలేదని అడిగాడు.. అంతే ఫ్యానుకు ఉరేసుకుని?

Webdunia
సోమవారం, 20 మే 2019 (13:57 IST)
భార్యాభర్తల అనుబంధాలు రోజు రోజుకీ పెటాకులు అవుతున్నాయి. చిన్న చిన్న గొడవలకే దారుణాలు జరిగిపోతున్నాయి. తాజాగా ఉదయం పూట అల్పాహారం వండలేదని ఏర్పడిన గొడవ ఓ వివాహిత ప్రాణాలు తీసింది. ఈ ఘటన పాతబస్తీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..  రామరాజ్యనగర్‌ ప్రాంతానికి చెందిన కొండపల్లి మహేష్‌కు, విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కశింకోట ప్రాంతానికి చెందిన నాగమణితో ఏడాదిన్నర కిందట వివాహమైంది. 
 
మహేష్‌ చిట్టినగర్‌ గొల్లపాలెంగట్టు ప్రాంతంలో దర్జీగా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ 11నెలల బాబు వున్నాడు. కానీ ఆదివారం పూట ఉదయం భార్యాభర్తల మధ్య టిఫిన్ వండే విషయమై ఘర్షణ జరిగింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్లినా నాగమణి ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments