Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిపై యువకుడి అత్యాచారం.. హైదరాబాదులో దారుణం

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (17:30 IST)
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బాలుడని కూడా చూడకుండా చిన్న పిల్లాడిపై యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, పార్శీగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ 23 అనే యువకుడు స్థానికంగా ఓ రంగురాల్లు అమ్మే దుకాణంలో పనిచేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో ఈ నెల 24న బాలుడికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి సతీష్ బాలుడిని నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
దీంతో బాలుడు భయపడి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments