Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రిల్లింగ్ మెషీన్ లోపల బంగారు కడ్డీలు.. ఎక్కడ..?

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (14:51 IST)
నేటి తరుణంలో అత్యాచారాలు, స్మగ్లింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే.. హైదరాబాద్‌లోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాల్లోకెళ్తే.. బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు శనివారం రోజున అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకతను డ్రిల్లింగ్ మెషీన్ లోపల బంగారు కడ్డీలను దాచిపెట్టగా కస్టమ్స్ అధికారులు వాటిని వెలికి తీశారు.
 
ఆ మెషీన్‌లో మొత్తం నాలుగు కడ్డీలలో 2 పావుకిలోల చొప్పున, మరో రెండు ఒక్కోటి 50 గ్రాములు బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా.. దుబాయ్ నుండి వచ్చిన మరో వ్యక్తి దగ్గర 219 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిల్వర్ కోటింగ్ గోల్డ్ ప్లేట్లను కుక్కర్‌లో దాచి ఉంచగా బ్యాగేజ్ తనిఖీల్లో బయటపడ్డాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments