Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రిల్లింగ్ మెషీన్ లోపల బంగారు కడ్డీలు.. ఎక్కడ..?

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (14:51 IST)
నేటి తరుణంలో అత్యాచారాలు, స్మగ్లింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే.. హైదరాబాద్‌లోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాల్లోకెళ్తే.. బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు శనివారం రోజున అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకతను డ్రిల్లింగ్ మెషీన్ లోపల బంగారు కడ్డీలను దాచిపెట్టగా కస్టమ్స్ అధికారులు వాటిని వెలికి తీశారు.
 
ఆ మెషీన్‌లో మొత్తం నాలుగు కడ్డీలలో 2 పావుకిలోల చొప్పున, మరో రెండు ఒక్కోటి 50 గ్రాములు బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా.. దుబాయ్ నుండి వచ్చిన మరో వ్యక్తి దగ్గర 219 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిల్వర్ కోటింగ్ గోల్డ్ ప్లేట్లను కుక్కర్‌లో దాచి ఉంచగా బ్యాగేజ్ తనిఖీల్లో బయటపడ్డాయి.  

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments