Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరొకరితో భార్య నవ్వుతూ మాటలు... ముక్కలు ముక్కలుగా నరికిన భర్త...

అనుమానం పెనుభూతంగా మారింది. తన భార్య వేరొకరితో ఒకటిరెండు సార్లు నవ్వుతూ కనిపించింది. అంతే... తన భార్య అతడితో సన్నిహితంగా ఉంటోందన్న అనుమానంతో భర్త అతి దారుణంగా భార్యను గొడ్డలితో నరికి చంపాడు. చంపడమే కాకుండా భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పరారయ

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (12:52 IST)
అనుమానం పెనుభూతంగా మారింది. తన భార్య వేరొకరితో ఒకటిరెండు సార్లు నవ్వుతూ కనిపించింది. అంతే... తన భార్య అతడితో సన్నిహితంగా ఉంటోందన్న అనుమానంతో భర్త అతి దారుణంగా భార్యను గొడ్డలితో నరికి చంపాడు. చంపడమే కాకుండా భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పరారయ్యాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన ఈ దారుణ సంఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
 
ఎమ్మిగనూరు మండలం కబేళా వీధిలో నివసిస్తున్న పర్వీన్‌ను, సున్నంబట్టీ కాలనీ వాసి బాషాకు ఇచ్చి నాలుగు సంవత్సరాల క్రితం పెద్దలు వివాహం చేశారు. బాషా సెంట్రింగ్ పనిచేస్తూ జీవించేవాడు. వీరికి మూడేళ్ల పాప కూడా ఉంది. ప్రస్తుతం పర్వీన్ మూడు నెలల గర్భిణి. ఈమధ్య ఓ వ్యక్తి తన భార్యతో మాట్లాడటం, ఆమె కూడా నవ్వుతూ అతడితో మాట్లాడటం గమనించాడు.
 
అంతే... భార్యపై అనుమానం పెంచుకున్నాడు బాషా. దీంతో పర్వీన్ నిద్రిస్తుండగా అర్థరాత్రి ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments