Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ కమిషనర్‌గా హోంమంత్రి సుచరిత భర్త

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (22:50 IST)
రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత భర్త మేకతోటి దయాసాగర్‌ విజయవాడ ఆదాయపు పన్ను కమిషనర్‌ (టీడీఎ్‌స)గా బాధ్యతలు చేపట్టారు.

1992 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి దయాసాగర్‌ గతంలో ముంబై, హైదరాబాద్‌ల్లో ఇన్‌కం ట్యాక్స్‌ కమిషనర్‌గా పనిచేశారు.

విజయవాడ ఇన్‌కం ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ వినోద్‌ కన్నన్‌, విశాఖపట్నం జాయింట్‌ కమిషనర్‌ శంకర్‌, విశాఖ డిప్యూటీ కమిషనర్‌ చింతపల్లి మెహర్‌చాంద్‌, విజయవాడ ఇన్‌కం ట్యాక్స్‌ ఆఫీసర్‌ (హెడ్‌క్వార్టర్స్‌) దుర్గాభవానీ.. కొత్త కమిషనర్‌ దయాసాగర్‌కు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments