Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత స్థలం కలిగిన పేదలకు జగనన్న ఇళ్లు

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (07:51 IST)
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా సొంత స్థలం కలిగి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇళ్లను మంజూరు చేస్తోంది.

తెల్ల రేషన్ కార్డు కలిగి పక్కా ఇళ్లు లేని పేదలను ఈ పథకానికి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమైనది. కావున లబ్ధిదారులు తగిన డాక్యుమెంట్లను ఎమ్మెల్యే కార్యాలయంలో లేదా హౌసింగ్ కార్యాలయంలో అందజేయవలసిందిగా తెలియజేయడమైనది. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుతున్నాము. 
 
లబ్ధిదారుడు అందజేయవలసిన డాక్యుమెంట్ల వివరాలు :
1. తెల్ల రేషన్ కార్డు/ బియ్యం కార్డు నకలు 
2. ఆధార్ కార్డు  (భార్యభర్తలిరువురివి) నకలు 
3. స్థలం పట్టా/ దస్తావేజు నకలు
4. బ్యాంకు అకౌంట్ పాసు పుస్తకం నకలు
5. ఓటరు కార్డు నకలు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akella: ఆకెళ్ల సూర్యనారాయణ ఇక లేరు

Washi Yo Washi from OG: పవన్ పాడిన వాషి యో వాషి సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు మెగా విందు

Bhadrakali review: సమకాలీన రాజకీయచతురతతో విజయ్ ఆంటోని భద్రకాళి చిత్రం రివ్యూ

Kiran Abbavaram: కేరళ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ టీజర్

Rishab Shetty: రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments