Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌.మో.కి సంపూర్ణ ఆయుష్షు క‌ల‌గాల‌ని బంద‌రులో హోమం

మ‌చిలీప‌ట్నం : ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ హ‌త్యకు కుట్ర జ‌రుగుతోంద‌ట‌... న‌ల్ల ధ‌నం వెలికి తీస్తున్న న‌.మోని చంపాల‌ని దుష్ట శ‌క్తులు ప్లాన్ చేస్తున్నాయి. వాటిని జ‌యించే శ‌క్తి మోదీకి క‌ల‌గాల‌ని మ‌చిలీప‌ట్నంలో హోమం చేస్తున్నారు. నల్లధనం వెలికి తీస్తున్న

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (16:01 IST)
మ‌చిలీప‌ట్నం : ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ హ‌త్యకు కుట్ర జ‌రుగుతోంద‌ట‌... న‌ల్ల ధ‌నం వెలికి తీస్తున్న న‌.మోని చంపాల‌ని దుష్ట శ‌క్తులు ప్లాన్ చేస్తున్నాయి. వాటిని జ‌యించే శ‌క్తి మోదీకి క‌ల‌గాల‌ని మ‌చిలీప‌ట్నంలో హోమం చేస్తున్నారు. నల్లధనం వెలికి తీస్తున్న న‌రేంద్ర మోదీకి సంపూర్ణ ఆయుష్షు కలగాలని ఈ హోమంలో సంక‌ల్పించారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా కేంద్రం మ‌చిలీప‌ట్నంలో ఈ ఆయుష్షు హోమంను శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవ సంఘం నిర్వ‌హిస్తోంది. త‌న హ‌త్య‌కు కుట్ర జరుగుతోందని, విద్రోహ శక్తుల నుంచి త‌న ప్రాణాలకు ముప్పు ఉందని... అయినా తాను భయపడే ప్రసక్తే లేదని న‌రేంద్ర మోడీ ఇటీవల గోవాలో ప్ర‌క‌టించారు. 
 
మ‌రోప‌క్క మోడీ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఢిల్లీ పోలీసులకు ఫోన్‌కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు భద్రత పెంచారు. అయినా, ఆ దేవుడు న‌రేంద్ర మోదీకి సంపూర్ణ ఆయుష్ ఇవ్వాల‌ని, దేవుని అనుగ్ర‌హం కోసం హోమం చేస్తున్న‌ట్లు మ‌చిలీప‌ట్నం వాసులు చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments