Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ దెబ్బ... బ్యాంకుల్లో జనం సొమ్ము రూ.5,00,000 కోట్లు జమ, ఐసీఐసీకి రూ. 32,000 కోట్లు

ఒకే ఒక్క ప్రకటనతో జనం సొమ్మంతా నేరుగా బ్యాంకుల్లో జమైపోతోంది. నల్లధనం ఉన్నవాళ్లు గుల్ల అవుతున్నారో ఏమోగానీ బ్యాంకులకు మాత్రం డబ్బులు వచ్చిపడుతూనే ఉన్నాయి. నవంబరు 8న మోదీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశాక ఇప్పటివరకూ అన్ని బ్యాంకు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (15:51 IST)
ఒకే ఒక్క ప్రకటనతో జనం సొమ్మంతా నేరుగా బ్యాంకుల్లో జమైపోతోంది. నల్లధనం ఉన్నవాళ్లు గుల్ల అవుతున్నారో ఏమోగానీ బ్యాంకులకు మాత్రం డబ్బులు వచ్చిపడుతూనే ఉన్నాయి. నవంబరు 8న మోదీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశాక ఇప్పటివరకూ అన్ని బ్యాంకుల్లోనూ సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు జమ అయినట్లు గణాంకాలు చెపుతున్నాయి. 
 
తమ ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 32 వేల కోట్లు జమ అయినట్లు ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్- చీఫ్ ఎక్జిక్యూటివ్ చందా కొచ్చర్ వెల్లడించారు. ఇంకా డిపాజిట్ చేస్తూనే ఉన్నారని ఆమె చెప్పారు. ప్రస్తుతానికి ప్రజలు కాస్తంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సమీప భవిష్యత్తులో అన్నీ సమసిపోతాయని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Eleven review :నవీన్ చంద్ర నటించిన ఎలెవెన్ చిత్ర సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments