Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ దెబ్బ... బ్యాంకుల్లో జనం సొమ్ము రూ.5,00,000 కోట్లు జమ, ఐసీఐసీకి రూ. 32,000 కోట్లు

ఒకే ఒక్క ప్రకటనతో జనం సొమ్మంతా నేరుగా బ్యాంకుల్లో జమైపోతోంది. నల్లధనం ఉన్నవాళ్లు గుల్ల అవుతున్నారో ఏమోగానీ బ్యాంకులకు మాత్రం డబ్బులు వచ్చిపడుతూనే ఉన్నాయి. నవంబరు 8న మోదీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశాక ఇప్పటివరకూ అన్ని బ్యాంకు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (15:51 IST)
ఒకే ఒక్క ప్రకటనతో జనం సొమ్మంతా నేరుగా బ్యాంకుల్లో జమైపోతోంది. నల్లధనం ఉన్నవాళ్లు గుల్ల అవుతున్నారో ఏమోగానీ బ్యాంకులకు మాత్రం డబ్బులు వచ్చిపడుతూనే ఉన్నాయి. నవంబరు 8న మోదీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశాక ఇప్పటివరకూ అన్ని బ్యాంకుల్లోనూ సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు జమ అయినట్లు గణాంకాలు చెపుతున్నాయి. 
 
తమ ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 32 వేల కోట్లు జమ అయినట్లు ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్- చీఫ్ ఎక్జిక్యూటివ్ చందా కొచ్చర్ వెల్లడించారు. ఇంకా డిపాజిట్ చేస్తూనే ఉన్నారని ఆమె చెప్పారు. ప్రస్తుతానికి ప్రజలు కాస్తంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సమీప భవిష్యత్తులో అన్నీ సమసిపోతాయని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments