Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురం భక్త బృందం తిరుమల పాదయాత్ర

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (18:46 IST)
నేడు  ఉదయం 11 గంటలకు హిందూపురం పేట శ్రీ వెంకటరమణ స్వామి దేవాలయం నుండి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలి నడకన  దాదాపు 350 మంది భక్తాదులు బయలుదేరినారు.

ఈ భగవత్ పాదయాత్రను ముఖ్య అతిథులుగా  గోపికృష్ణ మాజీ ఎంపీ కొండూరు మల్లికార్జున రాయల్ గోపాల్ కల్లుకుంట అంజి డిఈ రమేష్ బాచి అమర్ రాము లింగంపల్లి రామంజి స్థానిక తహసీల్దారు శ్రీనివాసులు 1 టౌన్ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు బాలమద్దిలేటి మన్సూరుద్దీన్ లు  జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భక్తులు భక్తాదులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments