Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురం భక్త బృందం తిరుమల పాదయాత్ర

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (18:46 IST)
నేడు  ఉదయం 11 గంటలకు హిందూపురం పేట శ్రీ వెంకటరమణ స్వామి దేవాలయం నుండి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలి నడకన  దాదాపు 350 మంది భక్తాదులు బయలుదేరినారు.

ఈ భగవత్ పాదయాత్రను ముఖ్య అతిథులుగా  గోపికృష్ణ మాజీ ఎంపీ కొండూరు మల్లికార్జున రాయల్ గోపాల్ కల్లుకుంట అంజి డిఈ రమేష్ బాచి అమర్ రాము లింగంపల్లి రామంజి స్థానిక తహసీల్దారు శ్రీనివాసులు 1 టౌన్ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు బాలమద్దిలేటి మన్సూరుద్దీన్ లు  జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భక్తులు భక్తాదులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments