Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు నీలి చిత్రాలు చూపించిన ఎంపీ జెండా ఎలా ఎగురవేస్తారు? గోరంట్లపై బాలయ్య ఫైర్

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (22:37 IST)
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్ పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే నీలి చిత్రాలు చూపించారంటూ మండిపడ్డారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని స్వాతంత్ర్య వేడుకల్లో ప్రజల మధ్యకు వచ్చి జాతీయ జెండా ఎగురవేసారంటూ విమర్శించారు. అలాంటి ఎంపీ పైన ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసారు.

 
బాదుడే బాదుడు కార్యక్రమంలో బాలయ్య పాల్గొని ప్రసంగించారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజలను అడిగి అధికారంలోకి వచ్చిన జగన్, ప్రజలను మోసం చేసారని విమర్శించారు. ఎరువులు, విత్తనాలు రైతలకు అందటం లేదనీ, వాటిని రాయితీపై ఇవ్వడం లేదని అన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments