Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు నీలి చిత్రాలు చూపించిన ఎంపీ జెండా ఎలా ఎగురవేస్తారు? గోరంట్లపై బాలయ్య ఫైర్

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (22:37 IST)
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్ పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే నీలి చిత్రాలు చూపించారంటూ మండిపడ్డారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని స్వాతంత్ర్య వేడుకల్లో ప్రజల మధ్యకు వచ్చి జాతీయ జెండా ఎగురవేసారంటూ విమర్శించారు. అలాంటి ఎంపీ పైన ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసారు.

 
బాదుడే బాదుడు కార్యక్రమంలో బాలయ్య పాల్గొని ప్రసంగించారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజలను అడిగి అధికారంలోకి వచ్చిన జగన్, ప్రజలను మోసం చేసారని విమర్శించారు. ఎరువులు, విత్తనాలు రైతలకు అందటం లేదనీ, వాటిని రాయితీపై ఇవ్వడం లేదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments