Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళికూతురు ముందే పెళ్ళికొడుకును అక్కడ పట్టుకున్న హిజ్రాలు

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (19:58 IST)
తిరుపతిలో హిజ్రాల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నాయి. ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెళ్ళిమండపాలకు వెళుతూ పెళ్ళికొడుకు, పెళ్ళి కూతుర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆశీర్వాదం అంటూ వారి నుంచి 10 వేల నుంచి 20 వేలు వసూలు చేస్తున్నారు. ఇక ఇవ్వకపోతే..అంతే సంగతి.
 
తిరుపతి సమీపంలోని తిరుచానూరు కళ్యాణమండపంలో ఒక వివాహం జరుగుతుండగా హిజ్రాలు రెచ్చిపోయారు. నేరుగా పెళ్ళిమండపంలోకి వచ్చిన 30 మంది హిజ్రాలు పదివేలు ఇవ్వాలంటూ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురును చుట్టుముట్టారు. కాసేపు బంధువులను కూడా రానివ్వలేదు.
 
అంతేకాదు పెళ్లికొడుకు భుజంపై చేయివేసి మెల్లగా సైగ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో పెళ్ళికొచ్చిన వారు హిజ్రాల చేష్టలను చూసి ఆశ్చర్యపోయారు. వారిని ఏమీ అనలేక సైలెంట్‌గా ఉండిపోయారు. 
 
ఎంతకూ హిజ్రాలు వెళ్ళకపోవడంతో చివరకు 10 వేలు ఇవ్వాల్సి వచ్చింది. నగదు తీసుకునేంత వరకు అక్కడి నుంచి కదల్లేదు హిజ్రాలు. ఇలా గత కొన్నిరోజులుగా హిజ్రాలు హల్చల్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments