Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల నుంచి ఖాళీ బాండ్ పత్రాలపై సంతకాలెందుకు?: టి సర్కారుకు హైకోర్టు

రైతుల నుంచి ఖాళీ బాండ్ పత్రాలపై సంతకాలు ఎందుకు తీసుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అసలు రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించాల్సిన అవసరం ఏమొచ

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (15:52 IST)
రైతుల నుంచి ఖాళీ బాండ్ పత్రాలపై సంతకాలు ఎందుకు తీసుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అసలు రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. 
 
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెరాస ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక సాగునీటి ప్రాజెక్టులను చేపడుతున్న విషయం తెల్సిందే. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన భూములను రైతుల నుంచి బలవంతంగా సేకరిస్తోంది. ఇందులోభాగంగా, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వట్టెం రిజర్వాయర్‌ భూసేకరణను కారుకొండ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
దీనిపై పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో భూసేకరణ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. భూసేకరణ కోసం రైతులను ఎందుకు బెదిరిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. ముందు రైతుల అభ్యర్థనలను పరిశీలించాలని... అప్పటివరకు భూసేకరణను నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే, రైతులతో ఖాళీ బాండ్‌ పత్రాలపై సంతకాలు ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

తర్వాతి కథనం
Show comments