Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ఉద్యోగులకు జీతాలివ్వలేదని..

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (14:49 IST)
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు బిల్లుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏడాదిగా బిల్లులు చెల్లించలేదని హైకోర్టుని ఆశ్రయించిన విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు... తమకు న్యాయం చేయాలని కోరాయి. బిల్లుల చెల్లించాలని గతంలోనే హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. కానీ సమయం కావాలని రిట్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ సర్కారు. 
 
పిటిషన్‌ను నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, నయనాల జయసూర్య బెంచ్ విచారించింది. నిధుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హైకోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. బకాయిలు రాక కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడింది అని న్యాయవాదులు వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరు లోగా బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments